టీటీడీ ఈవో
టీటీడీ ఈవోగా బుధవారం తిరుమల శ్ రీవారి ఆలయంలోని రంగనాయకుల మం డపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్రీ శ్యామలరావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన శ్రీ వారి ఆలయంలో టీటీడీ బోర్డు మెం బెర్ సెక్రటరీ ఎక్స్ ఆఫీసియో గా కూడా ప్రమాణం చేశారు. వీరితో టీటీడీ అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు.
స్వామివారి దర్శనానంతరం రంగనా యకుల మండపంలో వేద పండితులు నూ తన ఈఓ కు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత అదనపు ఈవో శ్రీ సి.హె చ్.వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవా రి ప్రసాదాలు, చిత్రపటం అందజేశా రు.
అనంతరం ఈవో ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవోగా రెండో సారి బాధ్యతలు స్వీకరించడం పూర్ వజన్మ సుకృతంగా భావిస్తున్నాన్ నారు. ఈ అవకాశాన్ని కల్పించినం దుకు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవా దాలు తెలియజేశారు.
మొదటిసారి మే 2017 నుంచి అక్టో బర్ 2020 వరకు – మూడు సంవత్సరా లు నాలుగు నెలలు సేవలందించే అవకాశం వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం నుండి లడ్డు, అన్నప్ రసాదాల క్వాలిటీ మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్ తున్నారని చెప్పారు.
భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరిం చి సేవల నాణ్యతను పెంచేందుకు ని ర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. నిన్న ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి సలహాలు తీసుకోవడం జరిగిం దన్నారు.
దేవాలయ పవిత్రతను కాపాడేందుకు, సాధారణ భక్తులకు న్యాయం చేసేందు కు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు. ఇతర రాష్ట్ రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్ వరస్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. టీటీడీ అధికారులు ఎంతో చిత్తశు ద్ధితో రాత్రింబవళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నా రని తెలిపారు. శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామనీ, ప్రపంచమం తా ఉన్న భక్తుల సూచనలు స్వీకరిం చి టీటీడీ సేవలు మెరుగుపరుస్తా మని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్ రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు శ్ రీ లోకనాథం, శ్రీ భాస్కర్, శ్రీ మతి ప్రశాంతి, శ్రీ సోమన్నారా యణ, ఇతర అధికారులు పాల్గొన్నారు .
టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్ వకంగా కలిసిన టీటీడీ ఈవో
టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నా యుడును టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ నూతనంగా బాధ్ యతలు చేపట్టిన సందర్భంగా తిరు మలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈవోను చై ర్మన్ శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్ డి, శ్రీ నరేష్ పాల్గొన్నారు.
టీటీడీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తె లిపిన పూర్వపు ఈవో
టీటీడీ ఈవోగా పని చేసి బదిలీపై వెళ్లిన టీటీడీ పూర్వపు ఈవో శ్ రీ జె.శ్యామలరావు తనకు విధి ని ర్వహణలో సహకరించిన టీటీడీ అధికా రులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తె లియజేశారు. 14 నెలల కాలంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పా రు. వచ్చే 25 ఏళ్ల పాటు స్వామి వారి అన్న ప్రసాదం, లడ్డూ ప్రసా దం నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్ లు తెలిపారు.









No comments :
Write comments