తి
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెం గమాంబ అన్న ప్రసాద కేంద్రంలో శు క్రవారం ఆమె అన్న ప్రసాదం స్వీ కరించారు.
ముందుగా అన్న ప్రసాద కేంద్రం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ ర ఎల్లా, శ్రీ భాను ప్రకాష్ రె డ్డి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.
అనంతరం ఆమె భోజనశాల వద్దకు చేరు కుని శ్రీవారి సేవకులతో ముచ్చటిం చారు. ఈ సందర్భంగా భక్తులకు స్ వయంగా అన్న ప్రసాదాలను వడ్డించా రు.
అన్న ప్రసాదం స్వీకరించిన అనం తరం ఆమె టీటీడీ ఫీడ్ బ్యాక్ పు స్తకంలో తన అభిప్రాయాన్ని లిఖి తపూర్వకంగా తెలియజేశారు.
ఇతర భక్తులతో కలిసి అన్న ప్రసా దం స్వీకరించడం హృదయానికి హత్తు కుందని పేర్కొన్నారు.
అనంతరం ఆమె భక్తులతో ముచ్చటించా రు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీ భాస్కర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధి కారులు పాల్గొన్నారు.



No comments :
Write comments