తిరుచానూ
చక్రస్నానం :
ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తం గా స్నపన తిరుమంజనం నిర్వహించా రు. ఆ తర్వాత చక్రత్తాళ్వార్ ను పల్లకీపై ఊరేగింపుగా పద్ మపుష్కరిణి వద్దకు తీసుకెళ్ లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్ నం 2.15 గంటలకు ఆలయ తలుపులు మూ సివేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈఓ శ్రీ దేవరాజులు, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపర్డెంట్లు శ్రీ రమేష్, శ్రీమతి శ్రీవా ణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సుభాష్ , విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్ నారు.






No comments :
Write comments