తిరుమల, 2025 సెప్టెంబరు 26: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యో గనరసింహుడి అలంకారంలో దర్ శనమిచ్చారు. వాహనం ముందు గజరాజు లు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్ తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్ వామివారి వాహనసేవ కోలాహలంగా జరి గింది.
సింహ వాహనం – ధైర్యసిద్ధి
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్ టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తే జస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్ వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగా నే దర్శించే వస్తువుల్లో ‘సిం హదర్శనం’ అతి ముఖ్యమయింది. సిం హ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్ రవర్తించి విజయస్ఫూర్తి సిద్ ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తిం చే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్ నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
వాహన సేవలో తిరుమల శ్రీశ్ రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్ వామి, టీటీడీ ఈవో శ్రీ అనిల్కు మార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్వో శ్రీ ముర ళి కృష్ణ తదితరులు పాల్గొన్నా రు.
























No comments :
Write comments