తిరుపతిలో
సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరు వీధి ఉత్సవం చేపట్టారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమా లు నిర్వహించారు.
గురువారం మూలవర్లకు, ఉత్సవర్లకు ఉప సన్నిధిలో పవిత్ర సమర్పణ చే పడుతారు. అనంతరం విమాన ప్రాకరం, ధ్వజస్తంభం, మాడవీధులలోని శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడుతారు .
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ పెద్ ద జీయర్, శ్రీ శ్రీ చిన్న జీయర్ లు, టిటిడి డిప్యూడీ ఈవో శ్రీ వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ లు, ఆలయ ఇస్పెక్టర్లు , అర్చకు లు, భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments