ఒంటిమిట్
ఇందులో భాగంగా భగవత్ విజ్ఞాపనం , సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చే సేందుకు పుణ్యాహవచనం నిర్వహించా రు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞో పవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం) , మధుపర్కార్చనం చేశారు. మహాసం కల్పం అనంతరం కన్యాదానం చేసి సీ తారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తు తించారు. అగ్నిప్రతిష్టాపన తరు వాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్ యాణ వేడుక నిర్వహించారు. తరువా త మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధా రణ, అక్షతారోపణం చేపట్టారు. స్ వామి నివేదన, వేదస్వస్తి, మహదా శీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త యింది.
అంతకుముందు ఉదయం శ్రీ సీతాల క్ష్మణ సమేత ఉత్సవర్లకు స్ నపన తిరుమంజనం నిర్వహించారు . ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్ మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సూపరిం టెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపు ల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎ. నవీన్ కుమార్, అర్చకులు, విశేష సంఖ్ యలో పాల్గొన్నారు.


No comments :
Write comments