కడప జిల్
అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షి ణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూలవర్తకు, ఉత్సవర్లకు, విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్ యకార్లు, గరుడాళ్వార్, బలిపీఠం ధ్వజస్తంభం, ప్రధాన కుంభానికి, పరివార దేవతలకు పవిత్రాలు సమర్పించారు. ధ్వారాతోరణ ధ్వజకుం భ ఆరాధన, పవిత్ర హోమాలు, నివే దన, బలిహరన, శాత్తుమొర, ప్రసాద గోష్టి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ ప్రశాంతి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్ గొన్నారు.

No comments :
Write comments