యూనియన్ బ్
శ్రీవారి ఆలయం ముందు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తి రుపతి జీఎం శ్రీ పత్రి శ్రీనివా స్ ఈ మెషిన్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఆరోగ్యా ధికారి డా. మధుసూదన్, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, ఇతర అధికారు లు పాల్గొన్నారు.


No comments :
Write comments