టీటీడీ అన్
గురువారం సాయంత్రం ఆయన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు . ఈ సందర్భంగా భక్తులతో మాట్లా డి దర్శన సమయాలు, టోకెన్ విధానం , క్యూ లైన్ సౌకర్యాలు, అన్నప్ రసాదం రుచి, తిరుమలలో వివిధ పా యింట్ల వద్ద అన్న ప్రసాదాల పంపి ణీ తదితర అంశాలపై సమాచారం సేకరిం చారు.
వంటశాల, స్టోర్ రూమ్, జీడిపప్పు బాక్స్లను పరిశీలించి అధికారు లకు కొన్ని సూచనలు చేశారు. అన్ న ప్రసాద కేంద్ర సిబ్బంది, శ్రీ వారి సేవకులతో కూడా ఆయన మాట్లా డారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్ లాడుతూ అన్నదానం కార్యక్రమం 1985లో ప్రారంభమై, 1994లో అన్నప్రసాదం ట్రస్టుగా ఏర్పడిందని చెప్పారు. 2020 వరకు ఈ కార్యక్రమం నడవడాని కి టీటీడీ గ్రాంట్ ఇస్తూ వచ్చిం దని, ఆ తర్వాత స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు.
ప్రతి ఏటా విరాళాలు పెరుగుతున్ నాయని, కార్పస్ నిధులు, వాటి వడ్డీలు గణనీయంగా పెరిగాయని చె ప్పారు.
2023–24లో కార్పస్ రూ.1854 కోట్ లు, 2024–25లో రూ.2127 కోట్లు, 2025 ఆగస్టు వరకు రూ.2263 కోట్ లకు చేరిందని వివరించారు.
వడ్డీలు రూపంలో 2024లో రూ.221 కోట్లు, 2025లో రూ.270 కోట్లకు పెరిగిం దని, ప్రస్తుతం వార్షిక వ్యయం రూ.150 కోట్లు ఉందని తెలిపారు. రూ.కోటి విరాళదారులు కూడా పెరి గారని, 2023–24లో 14 మంది ఉంటే, 2024–25లో 25 మంది, ఈ సంవత్సరం ఐదు నెలల్లోనే 14 మంది రూ.కోటి పైగా విరాళం అందజేశారని చెప్పా రు.
గత నాలుగు దశాబ్దాలుగా టీటీడీ భక్తులకు అందిస్తున్న విశ్వసనీ య సేవలతో భక్తులు విశేషంగా విరా ళాలు అందజేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం తాము వార్షిక బ్రహ్మో త్సవాలపై దృష్టి సారించామని, భక్తుల అభిప్రాయాలు, ఈ-మెయిల్, డయల్ యువర్ ఈవో, వాట్సాప్, సర్ వే, IVRS ద్వారా వచ్చే సూచనలు వ్ యవస్థలో అవసరమైన చోట సవరణలు చే యడానికి కీలకంగా ఉపయోగపడుతున్నా యని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ బోర్డు, సిబ్బందంతా సహకరిస్తు న్నారని ఈవో తెలిపారు.
ఈ తనిఖీల్లో అన్నప్రసాదం డిప్యూ టీ ఈవో శ్రీ రాజేంద్ర, స్పెషల్ క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్ రి తదితరులు పాల్గొన్నారు.








No comments :
Write comments