తిరుపతి
అంతకుముందు ఈవో ఛాంబర్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్ రీకోదండరామ స్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం నుండి వచ్చిన వేద పండితులు శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు వేదాశీర్ వచనం చేశారు. ముందుగా టిటిడి పరిపాలనా భవనానికి టిటిడి ఈవో చేరుకోగానే, పలువురు ఉన్నతాధికా రులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు , సిబ్బంది స్వాగతం పలికారు.
టిటిడి ఈవో వెంట ఎఫ్ఏ అండ్ సి ఏవో శ్రీ ఓ. బాలాజీ, అదనపు ఎఫ్ ఏసిఏవో శ్రీ రవిప్రసాద్, చీఫ్ ఇంజనీర్ శ్రీ టి.వి. సత్యనారాయణ తదితరులు ఉన్నారు.













No comments :
Write comments