టిటిడిలో
ఈ సందర్భంగా శ్రీ జె. శ్యామల రావు మాట్లాడుతూ, తన కాలంలో చాలా దూరదృష్టితో వి ధానపరమైన పటిష్ట నిర్ణయాలు తీసు కుని అమలు చేశామన్నారు. టిటిడి అంటే మినీ గవర్నమెంట్ అని, తిరుమలలో భక్తుల సౌకర్యాలు ఓ వైపు, స్థానిక ఆలయాల అభివృద్ ధి కార్యక్రమాలు మరోవైపు, ఈ రెం డు అంశాలపై ప్రత్యేక దృష్టి పె ట్టామన్నారు. తనకు నిత్యం పనిచే యడం మాత్రమే తెలుసునని, ప్రచారం చేసుకోవడం తక్కువ అని చెప్పారు . భక్తులు స్వయంగా తమకు అందుతు న్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్ తం చేయడంపై ఆనందంగా ఉందన్నారు. భక్తుల నుండి అభిప్రాయ సేకరణ స్ వయంగా చేపట్టి, లోపాలను సవరించు కుంటూ, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉద్యోగుల సహకారం మరువలేనిదన్నారు. వచ్చే 25 సం వత్సరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతగా ఉండేలా పటిష్ ట వ్యవస్థలను తీసుకువచ్చామన్నా రు. ఉద్యోగుల సమిష్టి కృషితో భక్తులకు మెరుగైన సేవలు అందిం చడంపై సంతృప్తిగా ఉందన్నారు. ఐఏఎస్ లకు టిటిడి ఈవోగా పనిచేయా లని ఉంటుందని, తాను కూడా ఈవోగా పనిచేయాలనే కోరిక ఉండేదని, అనుకోకుండా ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గా రు తనకు అవకాశం ఇచ్చారని, ఈ సం దర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యు లకు, తనకు సహకరించిన టిటిడి ఉద్ యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు టిటిడి అదనపు ఈవో శ్ రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లా డుతూ, ఏడాది కాలంలో చాలా సంస్ కరణలు తీసుకువచ్చారన్నారు. చాలా జఠిల సమస్యలను కూడా సమిష్టిగా హ్యాండిల్ చేసేందుకు శ్రీ శ్యా మలరావు చేసిన కృషి మరువలేనిదన్ నారు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాలు తయారీ, పంపిణీ, అన్నప్రసాదాల వితరణ, వసతిపై చా లా సంస్కరణలు తీసుకువచ్చారన్నా రు. ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ వి ధానం ద్వారా అన్నప్రసాదాల పంపి ణీలో భక్తుల నుండి 96 శాతం సంతృ ప్తి వ్యక్తం చేసేందుకు శ్రీ శ్ యామలరావు కృషి చాలా ఉందన్నారు. ఐవీఆర్ఎస్ విధానం, వాట్సాప్ ఫీ డ్ బ్యాక్ విధానం, శ్రీవారి సే వకుల ద్వారా ఎప్పటికప్పుడు సమా చారాన్ని సేకరించి, సదరు అభిప్ రాయాలను అంతటిని క్రోడీకరించి లోపాలను సవరించుకుంటూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందు కు శ్రీ శ్యామల రావు కృషి అభినం దనీయం అన్నారు.
టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్ మం మాట్లాడుతూ, టిటిడిలోని ఐటీ విభాగంలో సమూల మార్పులను శ్రీ శ్యామల రావు తీసుకువచ్చారన్నారు . తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా లు, స్థానిక ఆలయాల బ్రహ్మోత్సవా లు, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్ వామి కల్యాణం, అమరావతిలో శ్రీని వాస కల్యాణం తదితర కార్యక్రమా లను నిత్యం పర్యవేక్షించి వి జయవంతం చేశారన్నారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించి మరింత మెరుగైన సౌ కర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.
టిటిడి సివిఎస్వీ శ్రీ మురళీకృ ష్ణ మాట్లాడుతూ, టిటిడిలో భద్ రతాపరంగా ప్రత్యేక దృష్టి పెట్ టి భక్తులకు రక్షణ కల్పించేందు కు పటిష్ట ఏర్పాట్లు చేశారన్నా రు. టిటిడిలో దళారి వ్యవస్థను కట్టడి చేసేందుకు విజిలెన్స్ వి భాగాన్ని నిత్యం పర్యవేక్షించా రన్నారు.
టిటిడి ఎఫ్ ఏ సీఏవో శ్రీ ఓ. బా లాజీ మాట్లాడుతూ, టిటిడిలో కియో స్క్ యంత్రాలను తీసుకువచ్చి ఆదా యాన్ని పెంచేందుకు చర్యలు తీసు కున్నారని తెలిపారు. ఈ విధానం టిటిడిలో తొలిసారి అమలు చేశారన్ నారు.
టిటిడి సీఈ శ్రీ టివి సత్యనారా యణ మాట్లాడుతూ, టిటిడిలో జరుగు తున్న అభివృద్ధి పనులను బట్టి విభజించి మరింత నాణ్యంగా చేపట్ టేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఇంజనీరింగ్ పనులలో లెటేస్ట్ టె క్నాలజీని తీసుకువచ్చి పనులలో మరింత నాణ్యత ఉండేలా పటిష్ట చర్ యలు తీసుకున్నారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, తిరు మల రాక పోకల రోడ్లు, పర్యావరణం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తది తర ఇంజనీరింగ్ పనులపై సైంటిఫిక్ గా ఆలోచించి మెరుగైన అభివృద్ధి పనులను చేశారన్నారు.
సన్మాన సభ ప్రారంభానికి ముందు బదిలీపై వెళ్తున్న ఈవో శ్రీ జె. శ్యామలరావుకు శ్రీవారి ఆలయం, తిరుచానూరు ఆలయం, శ్రీనివాసమంగా పురం శ్రీ కల్యాణవేంకటేశ్వర స్ వామి ఆలయాల అర్చకులు వేదాశీర్ వచనం చేశారు. టిటిడి ఉన్నతాధికా రులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు , ఉద్యోగులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు.









No comments :
Write comments