భారత ఉప రా
ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరు కోగానే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఈవో శ్రీ అని ల్ కుమార్ సింఘాల్, టిటిడి ఛైర్ మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆయనకు స్ వాగతం పలికారు.
అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరిం చుకుని శ్రీవారిని దర్శించుకున్ నారు. వకుళామాత, విమాన వేంకటేశ్ వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శిం చుకున్నారు.
వేదాశీర్వచనం అనంతరం వారికి స్ వామి వారి తీర్థప్రసాదాలను అందిం చారు. అటు తరువాత 2026 సంవత్సరా నికి సంబంధించిన టిటిడి క్యాలెం డర్లు, డైరీలను ఉపరాష్ట్రపతికి అందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిటిడి బోర్డు సభ్యులు, పలువురు అధికా రులు పాల్గొన్నారు.












No comments :
Write comments