అన్నమయ్య జి
05వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, స్ నపన తిరుమంజనం, 06వ తేదిన పవిత్ర సమర్పణ, 07వ తేదిన మహా పూర్ణాహుతి, చక్ రస్నానం నిర్వహిస్తారు. అనంతరం తిరుచ్చి వీధి ఉత్సవం చేపడుతారు .
ఈ ఉత్సవాల సందర్భంగా పవిత్రోత్ సవాల్లో పాల్గొన దలచిన భక్తులు ఒక టిక్కెట్టుకుగాను రూ.300/-లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక టి క్కెట్టుకు ఇద్దరిని అనుమతిస్తా రు.
సంక్షిప్త సమాచారంః-
పరమాత్ముని శాస్త్రోక్తముగా అర్ చించుట బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కాని పని. ఆజ్ఞానులమై న, అశక్తులమైన, అల్పజ్ఞులమైన మనచే చేయబడు అర్చన మంత్రహీనం, ద్రవ్యహీనం, భక్తిహీనం, శ్రద్ ధాహీనం, క్రియాహీనం అవుతుంది.
ఆగమోక్తంగా జరుపు నిత్య – వార – మాస – పక్ష – నక్షత్ర – సంవత్ సరములందు జరుగు అర్చన, స్నపన, ఉత్సవ, విశేష పూజాదులలో తెలిసీ తెలియని దోషాలు సంభవిస్తే అది సంపూర్ణ ఫలితము నివ్వదు.
శ్రీపట్టాభిరామ స్వామి వారికి చేయు అర్చనాదోషములతో పాటు, అన్ ని దోషములు నివారింపచేయునది, సర్వాభీష్టములను, అందించునది, యజ్ఞఫలమును ప్రసాదించునది, మన ఆత్మశరీరం ఇంద్రియములు వాక్కు, కర్మలను పవిత్రములుగా చేయునది పవిత్రోత్సవము.
తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్ వర్యంలో శ్రీ పట్టాభిరామ స్వామి వారికి ఈ పవిత్రోత్సవసేవ అత్యం త వైభవంగా నిర్వహించాలని నిర్ ణయించింది. ఈ ఉత్సవంలో అంకురార్పణం, యాగశా లలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, విశేష హోమం, పవిత్ర సమర్పణ, వీధి ఉత్సవం, పూ ర్ణాహుతి అను వైదిక కార్యక్రమా లను నిర్వహిస్తారు.

No comments :
Write comments