తిరుపతి శ్రీ
అక్టోబర్ 16వ తేదీ కోయిల్ ఆళ్ వార్ తిరుమంజనం నిర్వహించనున్ నారు. దీపావళి ఆస్థానం సందర్భం గా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా అక్టోబర్ 16న ఉదయం 5 గం.లకు సుప్రభాతంతో స్వామివా రిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్ రనామార్చన, నివేదన, శాత్తుమొర జరుగనుంది, తదుపరి 6.30 గం.ల. నుండీ 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పై కప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసి న అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కి చీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా గోడలకు (లేపనం) పూస్ తారు. అనంతరం భక్తులను ఉదయం 09. 30 గంటల తర్వాత సర్వ దర్శనానికి అనుమతిస్తారు.
.jpg)
No comments :
Write comments