తిరుపతి శ్రీ
దీపావళి సందర్భంగా అక్టోబరు 20వ తేదీ రాత్రి 7 గంటలకు తిరు పతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దో శపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీ కోదండరామస్వామివారికి సమర్పించ నున్నారు. ఈ సందర్భంగా అమావాస్ యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసే వను టిటిడి రద్దు చేసింది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అక్టోబర్ 17వ తేదీ కోయిల్ ఆళ్ వార్ తిరుమంజనం నిర్వహించనున్ నారు. ఆలయంలో అక్టోబర్ 20వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కో యిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్ వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా అక్టోబర్ 17న తెల్ లవారుజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, కొ లువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్ తారు. ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమం జనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాం గణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్ రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్ చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగం ధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమి శ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10.30 గంటల నుండి దర్శనాని కి అనుమతిస్తారు.

No comments :
Write comments