తిరుమల శ్రీ
దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముం దు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్ థానం జరుగుతుంది.
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్ వామి దేవేరులతో కలిసి ఘంటా మం డపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖం గా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొ క పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేం చేపు చేస్తారు. ఆ తరువాత స్వామి వారికి ప్రత్యేక పూజ, హారతి, ప్ రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్ తంగా నిర్వహిస్తారు. దీంతో దీపా వళి ఆస్థానం పూర్తవుతుంది.
కాగా సాయంత్రం 5 గంటలకు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ మలయ ప్పస్వామివారు సహస్ర దీపాలం కరణ సేవలో పాల్గొని, ఆలయ నా లుగు మాడ వీధులలో విహరించి భ క్తులను కటాక్షించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
దీపావళి ఆస్థానం కారణంగా అక్ టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజ ల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసిం ది. తోమాల, అర్చన సేవలను ఏకాంతం గా నిర్వహిస్తారు.
.jpg)
No comments :
Write comments