తిరుమల శ్రీ
ఈ సందర్భంగా సిఈ మాట్లాడుతూ, శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్ మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్ సవాలకు ఆరు నెలల ముందు నుండి ప్ రణళికాబద్ధంగా సివిల్ పనులు పూ ర్తి చేసినట్లు తెలిపారు. భక్తు ల సౌకర్యార్థం కాటేజీలు, విశ్రాం తి సముదాయాలకు మరమ్మతులు చేసి అందుబాటులో ఉంచామని తెలిపారు. నాలుగు మాడవీధుల్లో భజన మండపాలు , పుష్కరిణికి మరమ్మతులు, గ్యా లరీల ఏర్పాటు, క్యూలైన్లు, తిరు మల రెండు ఘాట్ చేసినట్లు మరమత్తులు చేసినట్లు వివరించారు . వాహనాల పార్కింగ్ కోసం తిరు మల, తిరుపతిలో పార్కింగ్ ప్రదే శాలను అభివృద్ధి చేశామన్నారు.
భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు 20 ప్రాంతాలలో హెల్ప్డెస్క్లు, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 12 మే ఐ హెల్ ప్ యు కౌంటర్లు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. భక్తుల సౌకర్ యర్థం సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిరంతరా యంగా నీరు, విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. మొదటిసారిగా డిజాస్టర్ మేనేజ్ మెంట్ కు అవసరమైన అన్ని ర కాల వస్తువులు అందుబాటులో ఉంచి నట్లు తెలియజేశారు. గ్యాలరీ లలో మెరుగైన సౌకర్యాలు కల్పిం చామని, మరుగుదొడ్ల వద్ద ప్ర వేశ, నిష్క్రమణ గేట్లు ఏర్పా టు చేశామన్నారు.
ఈఈ - 5 శ్రీ వేణుగోపాల్ మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం క లుగకుండా తిరుమలలోని పార్కిం గ్ ప్రాంతాలను అభివృద్ధి చేసి, వాహనాలు నిలిపేందుకు మార్కిం గ్, ఆయా ప్రాంతాలకు పేర్లు, అందుకు సంబంధించిన సైన్ బోర్డు లు ఏర్పాటు చేశామన్నారు. రెండు ఘాట్ రోడ్లలో మరమత్తులు చే సినట్లు వివరించారు.
అనంతరం ఎలక్ట్రికల్ డిఇ శ్రీ చం ద్రశేఖర్ మాట్లాడుతూ, భక్తు లను విశేషంగా ఆకట్టుకునేలా తి రుమలలో వివిధ దేవతామూర్తులలో కూ డిన విద్యుద్దీపాల కటౌట్లు, ఎల్ఇడి ఆర్చీలు, తోరణాలు ఏర్ పాటు చేశామన్నారు. 3డి డైమెన్షన్లో గరుడ వాహ నంపై మలయప్ప, జిఎన్సి టోల్గేట్ నుండి రాం భగీచా అతిథి సముదాయం వరకు అదనం గా విద్యుద్దీపాలంకరణ చేపట్టి నట్టు వివరించారు. శ్రీవారి వా హన సేవలు ఎక్కువ మంది భక్తులు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో 23, తిరుమలలో వివిధ ప్ రాంతాలలో మొత్తం 13 ఎల్ఇడి వీ డియో డిస్ప్లే బోర్డులు ఏర్పా టుచేసినట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల ఆధికారి డా|| టి. రవి, పిఆర్వో(ఇన్చార్జ్) కు మారి నీలిమ పాల్గొన్నారు.

No comments :
Write comments