తిరుపతిలోని
ఈ సందర్భంగా శ్రీవారి విగ్రహాని కి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్ వలన చేశారు. ముద్రణాలయాన్ని అం దంగా అలంకరించి అర్చకులు వేదమం త్రాలు పఠిస్తూ యంత్రాలకు ప్రత్ యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ గల డిటిపి, ఆఫ్సెట్, మిషన్ సెక్షన్, ఆర్టిస్టు, బైండింగ్ విభాగాల్లోని యంత్రాలకు ఆయుధపూ జ చేశారు.
జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ముద్రణాలయం డెప్యూటీ ఈవో శ్రీ విజయ్కుమార్, పిఆర్వో(ఎఫ్ఏసి ) కుమారి నీలిమ, యూనియన్ నా యకులు శ్రీ ఎన్. శ్రీనివాసన్, శ్రీ వి.కె.శ్రీనివాసులు, శ్రీ శ్రీనివాసమూర్తి, అన్ని విభాగా లకు చెందిన సిబ్బంది, కార్మికు లు పాల్గొన్నారు.


No comments :
Write comments