• భక్తులందరికీ విజయదశమి శుభాకాం క్షలు
• టిటిడి ఏర్పాట్లపై రాష్ట్ర ము ఖ్యమంత్రివర్యులు హర్షం
• సామాన్య భక్తులకు పెద్ద పీఠ
• సౌకర్యవంతంగా శ్రీవారి మూల మూర్తి, వాహన సేవల దర్శనం
• టీటీడి కల్పిస్తున్న సౌకర్యా లపై భక్తుల ప్రశంస
• టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నా యుడు
శ్రీవారి బ్
తిరుమల అన్నమయ్య భవనంలో గు రువారం చైర్మన్ శ్రీ బీ ఆర్ నా యుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సిం ఘాల్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడు తూ, శ్రీవారి వార్షిక బ్రహ్మో త్సవాలను దిగ్విజయం చేసిన టీ టీడీ అర్చక స్వాములకు, అధికా రులు, ఉద్యోగులు, జిల్లా, పోలీ సు యంత్రాంగం, శ్రీవారి సేవకు లు, మీడియా, భక్తులకు ఈ సంద ర్భంగా కృతజ్ఞతలు తెలియజేశా రు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తు లకు, టీటీడీ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు విజయదశమి శుభాకాం క్షలు తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్ రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన సెప్టెంబర్ 24వ తే దీన రాష్ట్ర ప్రభుత్వం తరపు న శ్రీవారికి పట్టు వస్త్రా లు సమర్పించారు. ఈ సందర్భంగా 2026వ సంవత్సరం డైరీలు, క్యా లెండర్లు ఆవిష్కరించారు. అనం తరం ముఖ్యమంత్రివర్యులు శుభా శీస్సులు అందజేశారు
ప్రపంచం నలుమూలల నుండి బ్ర హ్మోత్పవాలకు విచ్చేసిన లక్ షలాది మంది భక్తులకు 16 శ్రీ వారి వాహన సేవలతో పాటు మూల మూర్తి దర్శనం కల్పించాం.
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం రూ.102 కోట్లతో నూతనంగా నిర్ మించిన పీఏసీ-5 భవనంను, భార త ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృ ష్ణన్, ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు క లిసి ప్రారంభించారు. వైకుంఠం క్ యూ కాంప్లెక్స్ లో క్యూలైన్ల ని ర్వహణ కోసం నూతన టెక్నాలజీ తో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఆహా ర పదార్థాల నాణ్యతను పరిశీ లించే పరికరాలను ప్రారంభించా రు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన గరుడసేవ రోజున భ క్తలందరికీ దర్శనం కల్పిం చాం.
గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులతో గ్యాలరీలలోను, క్యూలైన్లలోను నేను, పాలక మం డలి సభ్యులు, ఈవో శ్రీ అనిల్ కు మార్ సింఘాల్, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కె. వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి ఉన్నతాధికారులు అందరం మాట్లాడాం , టిటిడి కల్పించిన ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
భక్తులకు టిటిడి కల్పించిన ఏర్ పాట్లపై గౌరవ ముఖ్యమంత్రివర్యు లు ట్వీట్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్ రిగారికి పాలక మండలి తరుపున అభి నందనలు తెలుపుతున్నా.
గరుడసేవ రోజున హోల్డింగ్ పాయిం ట్ల ద్వారా ఈసారి అదనంగా 30వే లు, రీఫిల్లింగ్ ద్వారా 15వేల మందికి దర్శనం.
బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్ లో 5.80 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రూ. 25.12 కోట్లు హుండీ ఆదాయం వచ్ చింది. 26 లక్షల మంది భక్తులకు పై గా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాం . 2.42 లక్షల మంది భక్తులు త లనీలాలు సమర్పించారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తుల విక్రయించడం జరిగిం ది. ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా తిరు పతి నుండి తిరుమలకు 14,459 ట్రిప్పుల ద్వారా 4.40లక్షల మంది, తిరుమల నుండి తిరుపతికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 లక్షల మంది భక్తులను చేరవే శాం.
సాంస్కృతిక కార్యక్రమలు
· వాహనసేవల ముందు మునుపెన్న డూ లేనివిధంగా 28 రాష్ట్రాల నుం డి 298 కళా బృందాలలో, దాదాపు 6,976 మంది కళాకారులు, అదే వి ధంగా గరుడసేవ రోజు 20 రాష్ట్ రాల నుండి 37 కళా బృందాలతో 780 కళాకారులతో ప్రదర్శన.
పుష్పాలంకరణ
· బ్రహ్మోత్సవాలలో 60 టన్నులు పుష్పాలు, 4 లక్షల కట్ ఫ్లవర్స్, 90 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియో గం.
విద్యుత్ అలంకరణలు
· తిరుమలలో విద్యుత్, పుష్పాలం కరణలు చాలా బాగున్నాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. వాహన సేవలను భక్తులు వీక్ షించేలా 36 పెద్ద డిజిటల్ స్క్ రీన్లు ఏర్పాటు.
ఎస్వీబీసీ
· ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్ తులు శ్రీవారి బ్రహ్మోత్సవా లను తిలకించేలా HD క్వాలిటీలో ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ ష ప్రసారం. ప్రముఖ పండితులచే వ్యాఖ్యానం.
శ్రీవారి సేవకులు
· బ్రహ్మోత్సవాల్లో లక్షలా ది మంది భక్తులకు 3500 మంది శ్రీవారి సేవకులు విశేష సేవ లు.
వైద్యం
· 50 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్ సిబ్బంది ని, 14 అంబులెన్సులు వినియోగించి భ క్తులకు మెరుగైన వైద్య సేవలు.
భద్రత
· బ్రహ్మోత్సవాలకు 4వేల మంది పోలీసులు, 1800 మంది విజిలెన్స్ సిబ్బంది తో భద్రత. గరుడ సేవ రోజున అదనంగా 1000 మంది పోలీసులు వి ధులు.
· తిరుమల, తిరుపతిలో ట్రాఫి క్ సమస్య తలెత్తకుండా ప్ర ణాళికాబద్ధంగా పార్కింగ్ ఏర్పా ట్లు.
ఆరోగ్యశాఖ
· గరుడసేవ రోజు పారిశుద్ధ్య కార్మికులు విశేష సేవలు. 2800 మంది సిబ్బందితో తిరుమల లో మెరుగైన పారిశుద్ధ్యం. గరు డ సేవ రోజు అదనంగా 650 మంది సి బ్బందితో పారిశుద్ధ్య పనులు ని ర్వహించారు.
ఈ సమావేశంలో టీటీడీ సివిఎస్ఓ శ్ రీ కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు, బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నె హ్రూ, శ్రీ సదాశివ రావు, శ్రీ మతి జానకి దేవి, శ్రీ జి.భానుప్ రకాష్ రెడ్డి, శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్, పలువురు అధికారులు పాల్గొన్నారు.





No comments :
Write comments