శ్రీవారి బ్
అంతకుముందు తెల్లవారుజామున 3 నుం డి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది . ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్ రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపం లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, శ్రీ సు దర్శన చక్రత్తాళ్వార్లకు స్ నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిం చారు.
ఇందులో భాగంగా ముందుగా విష్వక్ సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్ రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం , రాజోపచారం నిర్వహించారు. అర్ ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గం ధంతో స్నపనం నిర్వహించారు. వీటి ని శంఖనిధి, పద్మనిధి, సహస్రధా ర, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్ తంగా స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రము లు, దశశాంతి మంత్రములు, పురుషసూ క్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీ లాసూక్తం, నారాయణ సూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబం ధంలోని అభిషేక సమయంలో అనుసంధా నము చేసే వేదాలను టీటీడీ వేదపా రాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించా రు.
చక్రస్నానం – లోకం క్షేమం
తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగి న అన్ని సేవలూ సఫలమై – లోకం క్ షేమంగా ఉండడానికీ, భక్తులు సు ఖశాంతుల్తో ఉండడానికీ – చక్రస్ నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం\’ చేస్తారు. యజ్ఞని ర్వహణంలో జరిగిన చిన్నచిన్న లో పాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చే సే దీక్షాంతస్నానం అవభృథం. ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించి నవారికి, ఇందుకు సహకరించినవారి కీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవయజ్ఞఫలం లభిస్తుంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్ద జీయంగారు, శ్రీ చిన్న జీ యంగారు గారు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్, పలువు రు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళికృష్ణ, ఇతర అధికార ప్రము ఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పా ల్గొన్నారు.
అక్టోబరు 3న ''భాగ్సవారి''
అక్టోబరు 3న సాయంత్రం 4 గం టలకు వైభవోత్సవ మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్ వారు తోటకు చేరి అక్కడ ప్రత్యే క పూజలందుకొని తిరిగి ఆలయంలోని కి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవా లు పూర్తి అయిన మరుసటిరోజు ''భా గ్సవారి'' ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.




No comments :
Write comments