తిరుమల శ్రీ
ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టిటిడి బోర్ డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా, శ్రీ మలయప్పస్వా మి,శ్రీ-భూ అమ్మవార్లు, విష్వక్ సేనుల వారి ఉత్సవ మూర్తులను గరు డాళ్వారు సన్నిధిలో ఉంచి ఆస్థా నం నిర్వహించారు. స్వామి ,అమ్ మవార్లకు ప్రత్యేక పూజలు నిర్ వహించి కర్పార మంగళహారతులు సమర్ పించి ప్రసాద నివేదనలను అర్చకస్ వాములు ఆగమోక్తంగా నిర్వహించారు .
నూతన పట్టు వస్త్ర సమర్పణను మూ లవిరాట్టు మరియు దేవతా ఉత్సవమూ ర్తులకు ధరింపజేసి రూపాయి హారతి , ప్రత్యేక హారతులను నివేదించా రు. దీనితో దీపావళి ఆస్థానం పూ ర్తి అయినది.
అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్ వదించారు.

No comments :
Write comments