హైదరాబాద్
ఇందులో భాగంగా ఉదయం స్వామివారి ని సుప్రభాతంతో మేల్కొలిపి, తో మాల, కొలువు నిర్వహించారు. తరు వాత మూలవర్లకు అభిషేకం నిర్ వహించారు. యాగశాల వైదిక కార్ యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదే వి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్ వరస్వామివారి ఉత్సవర్లకు స్ నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషే కం చేశారు.
సాయంత్రం 6 గంటలకు యాగశాల వై దిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట నిర్వహించను న్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ వేంకటే శ్వర రెడ్డి, ఏఈవో శ్రీ రమేష్ , టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నిరంజన్ కుమార్, ఆలయ అర్చకు లు, విశేష సంఖ్యలో భక్తులు పా ల్గొన్నారు.

No comments :
Write comments