తిరుమల శ్రీ
రాగి, ఇత్తడితో కలిపి తయారు చేసిన ఈ హుండీ బరువు 70 కిలోలు ఉంటుందని, దీని విలువ రూ.2. 50 లక్షలని దాత తెలిపారు. తాము 1821 సంవత్సరం నుండి వంశ పారంపర్యంగా స్వామివారికి కొప్ పెర హుండీలు సమర్పిస్తున్నామ ని వెల్లడించారు.
తిరుమల శ్రీ
No comments :
Write comments