వయోవృద్ధుల
వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాం గుల కోసం టిటిడి మూడు నెలల ముం దుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది.
టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/ - ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది.
తిరుమలలోని తిరుమల నంబి ఆలయాని కి ఆనుకుని ఉన్న సీనియర్ సిటి జన్/పిహెచ్సి లైన్ ద్వారా ప్ రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్ రీవారి దర్శనానికి అనుమతిస్తారు .
కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్ తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ ఞప్తి చేస్తున్నది. భక్తులు సరై న సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరు.

No comments :
Write comments