• అక్టోబర్ 10, 17, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
• అక్టోబర్ 7న పౌర్ణమి గరుడ సేవ
- అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
• అక్టోబర్ 15 నుండి 24వ తేదీ వరకు శ్రీ తిరుమల నంబి ఉత్సవం మరియు శాత్తుమొరై
• అక్టోబర్ 16న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
• అక్టోబర్ 18 నుండి 27వ తేదీ వరకు శ్రీ మానవుల మహాముని ఉత్సవం
- అక్టోబర్ 19న నరక చతుర్దశి
- అక్టోబర్ 19న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
• అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం
.jpg)
No comments :
Write comments