అన్నమయ్య జి
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్ చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రా నీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
మొదటిరోజు సుప్రభాతంతో స్వామివా రిని మేల్కొలిపి, అర్చన నిర్ వహించారు. ఉదయం 7 గంటలకు యాగశా ల పూజ చతుష్టార్చన, హోమం, పవిత్ రప్రతిష్ఠ నిర్వహించారు. సాయం త్రం 5.30 గంటల నుండి యాగశాల లో వైదిక కార్యక్రమాలు నిర్వ హించనున్నారు. అక్టోబరు 6న ఉదయం పవిత్రసమర్పణ, సాయంత్రం యా గశాలలో వైదిక కార్యక్రమాలు, అక్టోబరు 7న ఉదయం యాగశాల పూజ, మహాపూర్ణాహుతి, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి తిరువీ ధి ఉత్సవం, పవిత్ర వితరణతో పవి త్రోత్సవాలు ముగియనున్నాయి.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చె ల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసే వలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్ధ ప్రసాదాలు బహుమానంగా అందజేస్తా రు.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్ పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, నా గరాజు ఆలయ అర్చకులు శ్రీ కృష్ ణ ప్రసాద్ బట్టర్, ఇతర అధికారు లు, విశేష సంఖ్యలో భక్తులు పాల్ గొన్నారు.

No comments :
Write comments