తిరుపతిలోని
ఇందులో భాగంగా యాగశాలలో శుక్రవా రం ఉదయం పూజ, హోమం, లఘుపూర్ణాహు తి, నివేదన, హారతి నిర్వహించారు . సాయంత్రం హోమం, సహస్రనామార్ చన, విశేష దీపారాధన నిర్వహించ నున్నారు.
కాగా ఈ నెల 27వ తేదీ శ్రీ దక్షి ణ మూర్తి స్వామి వారి హోమం జరు గనుంది. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమే త శ్రీ సుబ్రమణ్య స్వామివారి ది వ్యకల్యాణ మహోత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెం డెంట్ శ్రీ చంద్రశేఖర్ ఆలయ అర్ చకులు, అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments