తిరుచానూరు శ్
అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రా లు సమర్పించడం తన అదృష్టంగా భా విస్తున్నట్టు చెప్పారు. ఈ అవకా శం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ ఆనం రా మనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సి ఎం చంద్రబాబు ఆలోచనల మేరకు టిటి డి ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపి ణీకి చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు భక్ తుల సంఖ్య పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టా మన్నారు. తిరుచానూరు బ్రహ్మోత్ సవాల్లో పంచమి తీర్థం రోజున దా దాపు 50 వేలకు పైగా భక్తుల సంఖ్ య పెరిగే అవకాశం ఉందని, పటిష్ ట చర్యలు చేపట్టాలని సూచించామన్ నారు. బ్రహ్మోత్సవాల సందర్భం గా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందన్నారు.
ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్రపతి గౌరవనీ యులు ద్రౌపది ముర్ము తిరుచానూరు , తిరుమలలో శ్రీ పద్మావతీ అమ్ మవారిని, శ్రీవారిని దర్శించుకు నేందుకు వస్తున్నారని మాట్లాడా రు.
ఈ కార్యక్రమంలో విజివో శ్రీ గి రిధర్, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ ణ మూర్తి, టిటిడి ఏఈవో శ్రీ దే వరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్ నారు.



No comments :
Write comments