రాష్ట్ర ముఖ్
సమావేశంలో ముఖ్యాంశాలుః
- డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తే
ది వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం. - ఈ పది రోజులకు గాను 182 గంటల
దర్శన సమయంలో దాదాపు 164 గంటల దర్శనం సామాన్య భక్తులకు కేటాయిం పు. - సామాన్య భక్తులకు ప్రాధాన్యత
ఇవ్వడంలో భాగంగా మొదటి మూడు రో జులు శ్రీవాణి దర్శనాలను, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు. - జనవరి 2వ తేది నుండి 8వ తేది
వరకు online ద్వారా రోజువారీ 15వేల (రూ.300)ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 1000 శ్రీవాణి టికెట్లను regular పద్ధతిలో కేటాయింపు. - ఈ పది రోజుల పాటు శ్రీవారి ఆలయం
లో ఆర్జిత సేవలు రద్దు. ప్రివి లేజ్ దర్శనాలు రద్దు. - స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రము
ఖులకు మినహా సిఫార్సు లేఖలు స్ వీకరించబడవు. - మొదటి మూడు రోజులకు అన్ని టోకె
న్లు కేవలం ఆన్ లైన్ ఈ-డిప్ ద్ వారానే కేటాయింపు. - రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పా
టించేందుకు మొదటి మూడు రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ-డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసు కోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజి స్ట్రేషన్ కు అవకాశం. - నవంబర్ 27 నుండి 1వ తేది
వరకు భక్తులు టోకెన్ల కోసం రిజి స్ట్రేషన్ చేసుకోవచ్చు. - డిసెంబర్ 2వ తేదిన డిప్ లో ఎంపి
కైన వారికి దర్శన సమాచారాన్ని పంపడం జరుగుతుంది.
• జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5వేల టోకెన్ లు చొప్పున స్థానికులు First In First Out పధ్ధతిలో బుక్ చేసుకునేందు కు అవకాశం.
సమావేశంలోని ఇతర ముఖ్యాంశాలు
- భక్తుల మనోభావాలను దృష్టిలో
వుంచుకుని పరకామణి కేసును ని ష్పక్షపాతంగా విచారణ చేసి బా ధ్యులపై తగు చర్యలు తీసుకో వాలని ప్రభుత్వానికి నివేదిం చేందుకు బోర్డు నిర్ణయం. ఈ కే సులో ఎంతటి వారున్నా బాధ్యుల పై క్రిమినల్ కేసులు నమోదు చే సి సమగ్ర దర్యాప్తు చేయాలని తీర్మానం.
• ఈనెల 27వ తేదిన అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మా ణానికి భూమిపూజలో రాష్ట్ర ముఖ్ యమంత్రివర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబునాయుడు పాల్గొంటారు.





No comments :
Write comments