తిరుమల, 2025 నవంబర్ 05: తిరుమలలో బుధవా రం రాత్రి కార్తీకపౌర్ణమి గరు డసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడుని పై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రా యశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దా సానుదాస ప్రపత్తికి తాను దాసు డని తెలియజెబుతారు. అంతేగాక జ్ ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవు లు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్ కలతో విహరించే గరుడుని దర్శిస్ తే సర్వపాపాలు తొలగుతాయని భక్ తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్ రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్ రీశ్రీ చిన జీయర్ స్వామి, ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments