పవిత్ర కార్తీ
ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవరులను ఊరేగింపు గా పార్వేటిమండపానికి తీసుకొచ్ చారు. స్వామి, అమ్మవారి ఉత్స వమూర్తులకు స్నపన తిరుమంజనం కా ర్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం పార్వేట మండపంలో మధ్యా హ్నం 12 నుండి 2 గంటల వరకు కార్ తీక వనభోజనోత్సవం జరిగింది.
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజె క్టు కళాకారులు అన్నమయ్య సంకీర్ తనలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్ రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పి. వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ లు శ్రీ రాజ్ కుమార్, రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ లు శ్రీ ధనశేఖర్, శ్రీ ముని కుమార్, అర్చకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.





No comments :
Write comments