తిరుచానూరు శ్
హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహి తురాలైన మహిళ నుదుట కుంకుమ ధరిం చడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొం దుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్ మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్ తి అమ్మవారికి ప్రతిరూపంగా సిం ధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్ మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ ష కుంకుమార్చన నిర్వహించడం సంప్ రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవం తంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.
ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపం లో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్ యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్ చన సేవ నిర్వహించారు. ఈ సందర్భం గా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం , లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్ తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పాంచరాత్ ర ఆగమసలహాదారు శ్రీ మణికంఠ భ ట్టర్, అర్చకులు శ్రీ బాబుస్వా మి, పలువురు అర్చకులు, ఇతర అధి కారులు, భక్తులు పాల్గొన్నారు.



No comments :
Write comments