తిరుమల మొదటి
పవిత్ర కార్తీక మాసంలో స్వాతి తిరు నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ప్రత్యేక అభి షేకం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసిం హస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చం దనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొని భక్తులకు స్వయంగా ప్ రసాదాలు వితరణ చేశారు. అనంతరం అడిషనల్ ఈవోను శ్రీవారి ఆలయ పో టు పేష్కార్ శ్రీ మునిరత్నం సన్ మానించారు.
ఈ కార్యక్రమంలో ఇతర టీటీడీ అధి కారులు, ఆలయ అర్చకులు పాల్గొన్ నారు.



No comments :
Write comments