తిరుచానూరు శ్
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వా హనసేవలో భక్తులు అడుగడుగునా కర్ పూర హారతులు సమర్పించి అమ్మవారి ని సేవించుకున్నారు.
ముద్దులొలికించే ముత్యాలు అలిమే లుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వా తికార్తెలో వాన చినుకులు సాగరం లోని ముత్యపుచిప్పల్లో పడి మేలు ముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్ వులకు, చూపులకు, మాటలకు, సిగ్గు లకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీ ర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగు తున్న అలమేలుమంగను సేవించిన భక్ తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్ యం చేకూరుతుందని విశ్వాసం.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు సిం హ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవా రు భక్తులను కటాక్షించనున్నారు.
వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీ శ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీ వి. వీరబ్ రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్ రీ బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొ న్నారు.







No comments :
Write comments