తిరు
తిరుపతిలోని చెన్నారెడ్డి కాల నీలో గల శ్రీ వినాయక స్వామివా రి ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైం ది. అక్కడి నుండి ఏనుగుపై సారె ను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ముం దుగా శ్రీ కోదండరామాలయం, చిన్ నబజారు వీధి, పాత హుజుర్ ఆఫీ స్, శ్రీ గోవిందరాజస్వామివా రి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివా రి ఆలయం, బండ్ల వీధి, ఆర్టిసి బస్టాండు, పద్మావతి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీ దుగా తిరుచానూరులోని పసుపు మం డపం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకు ని మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దగల మండపానికి సారెను వేం చేపు చేశారు.
టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ హ రీంద్రనాథ్, శ్రీమతి విఆర్ శాంతి, ఎస్ఇ శ్రీ మనోహర్, వి జివో శ్రీ గిరిధర్, ఆలయ అర్ చకులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments