తిరుమలలో శ్
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తి రుమలలో భక్తులు వివిధ ప్రాంతా లకు సకాలంలో చేరుకునేలా ఉచిత బస్సులను పెంచాలని సూచించారు. తిరుమలలో ఘన వ్యర్థా పదార్థాలను వేగంగా తరలించేలా చర్యలు చేపట్ టాలన్నారు. అదేవిధంగా టిటిడి ఆలయాలలో ఉత్సవాల సమయాలలో ఆలయాల సుందరీకరణలో భాగంగా గార్డెన్ వి భాగం, ఎలక్ట్రికల్ విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలన్నా రు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్ సవాలలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృంధాలు శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా కళాప్ రదర్శనలు ఇచ్చిన నేపథ్యంలో కళా బృందాలను అభినందిస్తూ ఆయా రాష్ ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్ తరాలు రాయాలని, సంబంధిత కళాబృం దాల పోటోలను పంపాలని సూచించారు.
అదేవిధంగా, అప్పలయగుంట శ్రీ ప్ రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయాని కి భక్తులు సులువుగా గుర్తించి వెళ్లేలా సూచిక బోర్డులు ఏర్పా టు చేయాలని అధికారులను ఆదేశించా రు. తిరుపతిలోని టిటిడి ఉద్యోగు లు నివాసం ఉండే వినాయక నగర్ క్ వార్టర్స్ లలో పెయింటిగ్స్, క్ లీనింగ్, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దే శవ్యాప్తంగా ఉన్న టిటిడి భూముల మాస్టర్ డేటాబేస్ ను ఏర్పాటు చే యాలని, కల్యాణ మండపాల నిర్వహణపై నివే దిక తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాలలో ఆలయాల నిర్మాణాల కోసం భూసే కరణకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తరాలు రాయాలని సూచించారు. అదేవిధంగా వివిధ రా ష్ట్రాలలో ఆలయాల నిర్మాణాలకు సం బంధించి సదరు రాష్ట్రాల చీఫ్ సె క్రటరీలతో ఉత్తర ప్రత్యుత్తరా లను వేగవంతం చేయాలన్నారు. తిరు పతి రైల్వే స్టేషన్, బస్టాండ్ ల నుండి శ్రీవారి మెట్టుకు భక్ తుల వెళ్లేందుకు ప్రైవేట్ వా హనదారులు భక్తుల నుండి అధిక ధరలు వసూళ్లు చేస్తున్నట్లు ఫి ర్యాదులు వస్తున్నాయని, దీనిపై చర్యలు చేపట్టాలని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులను ఆదే శించారు. ఒంటిమిట్ట, అమరావతి, తిరుచానూరు ఆలయాల మాస్టర్ ప్లా న్ లపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఆలయాలలో లైటింగ్, గ్రిల్స్, తదితర అంశాలపై ఆర్కి టెక్ అధికారుల సూచనలు తీసుకోవా లని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్ రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కె.వి.మురళీకృష్ణ, ఎఫ్ఎ అం డ్ సిఏవో శ్రీ ఓ. బాలాజీ, ఐటీ జీఎం శ్రీ డి. ఫణికుమార్ నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments