తిరుచానూరు శ్
అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడు తూ తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవా లకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్ నట్లు చెప్పారు. గత సంవత్సరం కం టే ఈసారి భక్తులకు ఇంకా మెరుగై న విధంగా ఏర్పాట్లు చేస్తున్నా మని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసు కుంటున్నామని తెలియజేశారు.
తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్ . సుబ్ బరాయుడు మాట్లాడుతూ పంచమీ తీర్ థం రోజు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో తిరుచానూ రుకు వచ్చే రోడ్లపై హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్ లు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చే స్తున్నట్లు చెప్పారు.
టీటీడీ సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ హోల్డిం గ్ ఏరియాస్, వాహన మార్గాలు, పు ష్కరిణి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా ఏర్పాట్లు చే పట్టినట్లు తెలిపారు. అన్ని శా ఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. టీటీడీ చైర్ మన్, ఈవోలు ఇచ్చిన సూచనల మేరకు బ్రహ్మోత్సవాలు మరింత ఘనంగా జరగే విధంగా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలి యజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారు లు పాల్గొన్నారు.






No comments :
Write comments