Everything related to news...
హైదరాబాద్ కు చెందిన డా. చైతన్య అరె అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ అన్నప్రసాద వితరణకు ఆదివారం రూ. 10 లక్షలు విరాళం అందించారు.
అప్పలాయగుంట ఆలయ అన్నప్రసాదాల వితరణ కోసం ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ. వేణుగోపాల్ కు ఈ మేరకు డిడిని దాత డా.చైతన్య అరె అందజేశారు.
ఈ సందర్భంగా స్వామి వారి దర్శనానంతరం తీర్థప్రసాదాలను దాతకు అందించారు.
No comments :
Write comments