పవిత్ర ధను ర్మాసాన్ని పురస్కరించుకుని డి సెంబ
VIDEO
రు
16 నుంచి 2026 జనవరి 14 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేం ద్రాల్లో ప్రముఖ పండితులు తిరు ప్పావై ప్రవచనాలు చేయనున్నారు . టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రా జెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్ పాట్లు జరుగుతున్నాయి .
ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆం ధ్రప్రదేశ్ -76, తెలంగాణ -57, తమిళనాడు- 73, కర్ణాటక- 21, పాండిచ్చేరి- 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్ మాసంలో సుప్రభాతం బదులు తిరుప్ పావై నివేదించడం విశేషం. తిరు పతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్ వామివారి ఆలయంలో తిరుప్పావై ప్ రవచనాలు పారాయణం చేస్తారు.
12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశా రు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృ ద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్ వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పా త్రులయ్యారని భాగవతం దశమ స్కందం లో పేర్కొనబడింది.
ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధా న్ని లోకానికి అందించారు. ఈ తి రుప్పావై సారాంశం భగవంతునికి కైం కర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చే యడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పం డితులు చెబుతారు . ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది
No comments :
Write comments