VIDEO
తిరుమల
శ్రీ వారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పు రస్కరించుకుని మంగళవారం కోయి ల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్ రోక్తంగా జరిగింది .
ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో శ్ రీ అనిల్ కుమార్ సింఘాల్ మీడియా తో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది , ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవా లు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముం దు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్ వార్ తిరుమంజనం నిర్వహించడం ఆన వాయితీగా వస్తోందన్నారు. ఈ సం దర్భంగా ఆనందనిలయం మొదలుకొని బం గారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాం గణం, పోటు, గోడలు, పైకప్పు, పూ జాసామగ్రి తదితర వస్తువులను పవి త్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి, నీటితో శుభ్రంగా కడుగుతా రని చెప్పారు. ప్రత్యేక పూజ, నై వేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనం తరం భక్తులను దర్శనానికి అనుమతిం చారని తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు పగడ్బం ది ఏర్పాట్లు
ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్ శనాలకు సంబంధించి టీటీడీ చేసిన ఏర్పాట్ల గురించి ఈవో మాట్లాడు తూ డిసెంబర్ 30 నుండి జనవరి 8 వ తేది నిర్వహించనున్న వైకుంఠ ద్ వార దర్శనాల కోసం పగడ్బంది ఏర్ పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రెండు నెలలుగా అధికార యంత్రాం గం తనిఖీలు నిర్వహించి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్ పాట్లు, అన్న ప్రసాదాలు, వసతి, క్యూ లైన్ల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చే శారని చెప్పారు.
సామాన్య భక్తులకే పెద్ద పీట
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యు లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు వైకుంఠ ఏకా దశిపై ప్రత్యేక బోర్డు సమావేశం నిర్వహించి సామాన్య భక్తులకు పె ద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయా లు తీసుకోవడం జరిగిందన్నారు.
డిసెంబర్ 30 న వైకుంఠ ఏకాదశి, 31 న వైకుంఠ ద్వాదశి, జనవరి 1 వ తే దీలకు సామాన్య భక్తులకు ఈ- డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కే టాయించామన్నారు. భక్తులందరికీ అ వకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ- డిప్ రిజిస్ట్రే షన్ కు అవకాశం కల్పించామన్నారు. దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ- డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకో గా మొదటి మూడు రోజులకు 1.89 లక్ షల భక్తులను ఈ- డిన్ ద్వారా ఎంపి క చేసి టోకెన్లు కేటాయించామని తె లిపారు.
టోకెన్ పొందిన భక్తులు నిర్దేశి త సమయంలోనే దర్శనానికి రావాలి
ఈ మూడు రోజులకు టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత తేది, సమయా న్ని కేటాయించడం జరిగిందని, ఆ స మయం ప్రకారమే భక్తులు దర్శనాని కి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుం డా రెండు గంటల్లోనే దర్శనభాగ్యం కలుగుతుందని అన్నారు.
టోకెన్ పొందలేని భక్తులకు చివరి ఏడు రోజుల్లో సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకునే అవకాశం
ఈ- డిప్ ద్వారా టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2 నుండి 8 వ తేది వరకు సర్వ దర్శనం క్యూ లైన్ల ద్ వారా స్వామివారిని దర్శించుకునేం దుకు ఏర్పాట్లు చేశామని తెలిపా రు. మొదటి మూడు రోజులు మాత్రమే ఈ- డిప్ విధానంలో టోకెన్లు కేటా యించామని, చివరి ఏడు రోజులు భక్ తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్ వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుం ఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
జననరి 2 నుండి 8 వ తేది వరకు రూ . 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం , శ్ రీవాణి దర్శనాలు
అదేవిధంగా జనవరి 2 నుండి 8 వ తే ది వరకు రోజుకు 15 వేల రూ.300 ప్ర త్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, 1500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేశామని చె ప్పారు.
జనవరి 6,7,8 తేదీల్లో స్థానికు లకు దర్శనం
తిరుపతి, తిరుమల స్థానికులకు స్ థానికుల కోటా కింద జనవరి 6,7,8 తేదీల్లో రోజుకు 5 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలియజేశారు.
ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలకు అధిక సం ఖ్యలో భక్తులు వచ్చే కారణంగా చం టి పిల్లల తల్లిదండ్రులు, వృద్ ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, డి ఫెన్స్ వంటి ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని చెప్పారు.
భక్తులకు విరివిగా అన్న ప్రసాదా లు
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వి చ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్న ప్రసాదాలు పంపి ణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్ నారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
భద్రతకు సంబంధించి 3500 మంది పో లీసులు, 1150 మంది టీటీడీ విజిలెన్స్ సి బ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇం టిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెం టర్ ద్వారా పరిస్థితిని పర్యవే క్షిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయా లు తీసుకుని భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళి కాబద్ధంగా చర్యలు చేపడతామన్నారు .
భక్తులందరూ టీటీడీ సూచనలు పాటి స్తూ సంయమనంతో స్వామివారిని దర్ శించుకుని స్వామివారి కృపా కటా క్షాలకు పాత్రులవ్వాలని ఈవో తె లియజేశారు.
No comments :
Write comments