13.12.25

తిరుపతి, తిరుమల స్థానికులకు ఈ-డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు locals darshan




తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6, 7, 8 తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ చొప్పున తిరుమలతిరుపతిరేణిగుంటచంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.


 నేపథ్యంలో డిసెంబర్ 25 తేది ఉదయం 10 నుండి 27  తేది సాయంత్రం 5 గంటల వరకు డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించనుంది


తిరుమలతిరుపతిరేణిగుంటచంద్రగిరికి చెందిన స్థానికులు పై పేర్కొన్న తేదీల్లో 1+3 విధానంలో -డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్మొబైల్ యాప్వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.


డిసెంబర్ 29 మధ్యాహ్నం 2 గంటలకు -డిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరుగుతుంది.


ఇందులో రోజుకు తిరుపతిరేణిగుంచంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు.


 విషయాన్ని గమనించి స్థానికులు టోకెన్ల కోసం -డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.

No comments :
Write comments