23.12.25

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ప్రాంతీయ క్రీడా పోటీలు ప్రారంభం sports meet









రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖటిటిడి ఆధ్వ‌ర్యంలో శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో 28 ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.


ఇందులో భాగంగా 14 పాలిటెక్నిక్ కళాశాల నుండి  241 మందికి పైగా విద్యార్థినిలు పాల్గొన్నారు.  అథ్లెటిక్స్‌ఖోఖోవాలీబాల్‌టేబుల్ టెన్నిస్‌బాడ్మింట‌న్ తదితర క్రీడ‌ల పోటీలు నిర్వహించనున్నారు


 కార్యక్రమంలో టిటిడి బోర్డు క్స్ అఫిషియో మెంబర్ శ్రీ దివాకర్ రెడ్డివిజిఓ శ్రీ రామ్ కుమార్కళాశాల ప్రిన్సిపల్ డాద్మావతమ్మఇతర అధికారులుఅధ్యాపకులువిద్యార్థులు పాల్గొన్నారు.

No comments :
Write comments