Everything related to news...
తిరుమలలో ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
ఆరోజు రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
No comments :
Write comments