VIDEO
కర్ణాటక సంగీత పి తామహులు శ్రీ పురందరదాసుల ఆరా ధనా మహోత్సవాలు టీటీడీ దాససాహి త్యప్రాజెక్టు ఆధ్వర్యంలో జన వరి 17 నుంచి 19 వ తేదీ వరకు తి రుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరు గనున్నాయి .
మొదటిరోజైన జనవరి 17 న ఉదయం సు ప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురం దర సాహిత్య గోష్ఠి, వివిధ పీ ఠాధిపతుల మంగళాశాసనాలు, సంకీర్ తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తా రు. ఉదయం 9.30 గంటలకు ప్రము ఖ పీఠాధిపతులు మంగళా శాసనము లు అందిస్తారు.
రెండవ రోజైన జనవరి 18 న ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదా సుల విగ్రహానికి పుష్పమాల సమర్ పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్ రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉ ద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూ ర్తుల ఊరేగింపు, ఊంజల్సేవ, దా ససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.
చివరిరోజు జనవరి 19 న ఉదయం సు ప్రభాతం, ధ్యానం, సామూహిక భజ న, నగర సంకీర్తన, ఉపన్యాసము లు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జనవరి 12 న శ్రీ వేంకటేశ నవరత్ నమాల సంకీర్తనా కార్యక్రమం
శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్ సవాలలో భాగంగా జనవరి 12 వ తేది సా యంత్రం 6 గంటలకు తిరుమలలోని పా పవినాశనం రోడ్డు లో గల కళ్యా ణమస్తు వేదికపై శ్రీ వేంకటేశ నవ రత్న సంకీర్తనా కార్యక్రమం నిర్ వహించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పురందరదాసుల వారు శ్రీవేం కటేశ్వర స్వామివారిని స్తుతిస్ తూ చేసిన సంకీర్తనలలోని నవరత్నా లలాంటి 9 సంకీర్తనలను 300 మంది సుప్రసిద్ధ కళాకారులు గోష్ఠిగా నం చేయనున్నారు.
No comments :
Write comments