అన్నమయ్యజిల్లాతంబళ్లపల్లికోసువారిపల్లెలోనిశ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామిఆలయంలోజనవరి 19 నుండి 27వతేదీవరకువార్షికబ్రహ్మోత్సవాలువైభవంగాజరగనున్నాయి. జనవరి 18వతేదీసాయంత్రం 6.00 నుండిరాత్రి 9.00 గంటలమధ్యఅంకురార్పణతోబ్రహ్మోత్సవాలుప్రారంభంకానున్నాయి.
కాగా, జనవరి 24వతేదీరాత్రి 08.00 గం.లనుండి 10.00 గంటలకుస్వామివారికల్యాణోత్సవంజరుగనుంది. రూ.300/- చెల్లించిగృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలోపాల్గొనవచ్చు. జనవరి 28నఉదయం 10.గం.లకుస్నపనతిరుమంజనం, సాయంత్రం 5.30 గంటలకుపుష్పయాగంజరుగనుంది.వాహనసేవలలోభాగంగాశ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారుఉదయం 08.00 గం.లనుండి 09.00 గం.లవరకురాత్రి 08.00 గం.లనుండి10.00 గం.లవరకువిహరించిభక్తులనుఅనుగ్రహించనున్నారు.
No comments :
Write comments