జనవరి 25 ఆదివారంఉదయం 7 నుండి8 గంటలవరకుసూర్యప్రభవాహనం, ఉదయం 8.30 నుండి 9.30 గంటలవరకుహంసవాహనం, ఉదయం 10 నుండి 11 గంటలవరకుఅశ్వవాహనం, ఉదయం 11.30నుండిమధ్యాహ్నం 12.30 గంటలవరకుగరుడవాహనంపైవిహరించిభక్తులనుకటాక్షించనున్నారు. మధ్యాహ్నం 1 నుండి 2 గంటలవరకుచిన్నశేషవాహనం, సాయంత్రం 6 నుండిరాత్రి 7 గంటలవరకుచంద్రప్రభవాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటలవరకుగజవాహనంపైదర్శనమిస్తారు.
కాగాసాయంత్రం 3.30 నుండి 4.30 గంటలవరకుశ్రీపద్మావతిఅమ్మవారిఆలయంలోనిశ్రీకృష్ణస్వామివారిముఖమండపంలోఅమ్మవారిఉత్సవర్లకుస్నపనతిరుమంజనంవైభవంగానిర్వహిస్తారు.
No comments :
Write comments