5.1.26

మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత chandra grahanam




చంద్రగ్రహణం కారణంగా మార్చి 3 తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నారు.


మార్చి 3 తేదీ  సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుందిసాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ


సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధిపుణ్యహవచనం నిర్వహిస్తారుఅనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది.


ఆర్జితసేవలు రద్దు


చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవనుకళ్యాణోత్సవంఊంజల్‌సేవఆర్జిత బ్రహ్మోత్స‌వంసహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


శ్రీవారి భక్తులు  విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను  రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది.

No comments :
Write comments