3.1.26

జ‌న‌వ‌రి 3న శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం satakalasabhishekam




తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో జ‌న‌వ‌రి 3 తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుందిఆలయంలో ఉదయం 9 గంటలకు  సేవ నిర్వహిస్తారుక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి  సేవలో పాల్గొనవచ్చు.        


అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారుఅక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.


జనవరి 4 కల్యాణోత్సవం


శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 4 తేదీ స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.


శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11 గంటలకు ల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరురూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి ల్యాణోత్సవంలో పాల్గొనవచ్చుగృహస్తులకు ఉత్తరీయంరవికెఅన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.


అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆల నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారుఅక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారుకల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

No comments :
Write comments