2.1.26

టీటీడీకి రూ.78 లక్షలు విలువైన ఔషధాలు విరాళం medicines

 



హైదరాబాద్ కు చెందిన త్రిశూల్ ఎంటర్ ప్రైజర్స్ సంస్థ అధినేతలు శ్రీ చక్రధర్శ్రీమతి శివరంజని అనే భక్తులు గురువారం టీటీడీకి రూ.78 లక్షలు విలువైన ఔషధాలను విరాళంగా అందించారు.


 మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు ఔషధాలను అందజేశారు.


 కార్యక్రమంలో స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి‌.కుమార్ పాల్గొన్నారు.

No comments :
Write comments