17.1.26

శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఘ‌నంగా గో పూజ‌ gopooja












తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్ర‌వారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్బోర్డు సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.


ఇందులో భాగంగా గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారుఅనంతరం గౌరిపూజతులసిపూజ చేశారుఅటుతర్వాత గజరాజుఅశ్వాలువృషభాలుగోవులకు పూజలు  చేసి కర్పూర హారతులు సమర్పించివాటికి దానా అందించారు సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలుకోలాటాలు నిర్వహించారు.


గోశాల ఇంచార్జి సంచాలకులు డాక్టర్ శివ కుమార్ఇత‌ర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.

No comments :
Write comments